ఆడియో ఇక్కడ ప్లాన్ చేయడం లేదట...

  • IndiaGlitz, [Tuesday,July 07 2015]

పి.వి.పి.ప్రొడక్షన్ బ్యానర్ పై అనుష్క, ఆర్య, శృతిహాసన్ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న భారీ చిత్రం సైజ్ జీరో'. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం అనుష్క వెయిట్ ను పెంచింది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ కామెడి కథాంశంతో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో విడుదలను మలేషియా లేదా సింగపూర్ లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.

More News

పవన్ ని ఎత్తేస్తున్న కోన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రస్తుత రాజకీయాలపై, వోటుకి నోటు, సెక్షన్ 8 తదితర అంశాలపై మాట్లాడటమే కాకుండా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులు మాట్లాడాలి.

మహేష్ ఆ దర్శకుడితో సినిమా చేస్తాడా...?

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటుంటారు. మహేష్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా, భారీ బడ్జెట్ మూవీ చేద్దామా?

సూపర్ సందడిగా 'సినిమా చూపిస్త మావ' సాంగ్స్ రిలీజ్

‘ఉయ్యాలా జంపాలా’ జంటగా రాజ్ తరుణ్`అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ పాటు హైద్రాబాద్ లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి.

'యూత్ ఫుల్ లవ్' మూవీ రివ్యూ

ఇప్పుడున్న సినిమాల ట్రెండ్ ఒకటి లవ్, రెండు హర్రర్. అందులో లవ్ విషయానికి వస్తే ప్రేమలో గొప్పతనాన్ని చూపిస్తూ కేవలం కొన్ని పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథలు వస్తుంటే, ప్రేమతో పాటు జీవితం, సమాజం కూడా ముఖ్యమని చెప్పే ప్రేమకథలు వస్తున్నాయి. ఇలా రెండో కోవకు చెందిన చిత్రమే యూత్ ఫుల్ లవ్.

ఆంధ్రా అంటే కులం కాదు - పవన్ కళ్యాణ్

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నోటుకి వోటు కేసుకి సంబంధించి తన గళాన్ని ఈరోజు వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామలపై కామ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తాను ప్రస్తుత రాజకీయాలపై ప్రతిస్పందిస్తానని తెలియజేశారు.