నాగ్ ప్లాన్ అప్పుడేనట...

  • IndiaGlitz, [Sunday,November 08 2015]

నాగార్జున ప్రస్తుతం మనం తర్వాత ఆయన సోగ్గాడే చిన్ని నాయన' సినిమా షూటింగ్ పూర్త చేశారు. నిర్మాంణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. చిత్రంలో నాగ్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ కి రమ్యకృష్ణ, జూనియర్ కి జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తారు. రామ్మోహన్, నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తే ఎలా ఉంటుందోనని ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి...

More News

తన తో సేమ్ సీజన్ లో వస్తున్న హన్సిక

పాలబుగ్గల సుందరి హన్సికకి అచ్చొచ్చిన డైరెక్టర్ గా సుందర్.సికి మంచి పేరుంది.''తీయా వేలై సెయ్యనుం కుమారా'' (తెలుగులో ''సమ్ థింగ్ సమ్ థింగ్''),''అరణ్ మణై''(చంద్రకళ)చిత్రాలతో ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి విజయాలను సొంతం చేసుకుంది.

'ఊపిరి' రిలీజ్ డేట్

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌, కార్తీ హీరోలుగా న‌టిస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ కాగా.. అనుష్క గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నుంది.

ప్ర‌భాస్ బాట‌లో అఖిల్‌

కృష్ణంరాజు న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్‌కి.. నాగార్జున న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న అఖిల్‌కి హీరోలుగా చేసిన తొలి చిత్రాల విష‌యంలో కొన్ని ఫీచ‌ర్స్ ఉన్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌.

రజనీకాంత్ తెలుగు టైటిల్

సూప‌ర్ స్టార్ సౌతిండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకతవ్లో తెర‌కెక్కుతున్న సినిమా క‌బాలి నెల రోజుల షెడ్యూల్ మ‌లేషియాలో జ‌రుగుతుంది.

నయనతార, అమలాపాల్.. సేమ్ టు సేమ్..

మలయాళ ముద్దుగుమ్మలు నయనతార,అమలా పాల్..తమ కొత్త చిత్రాల్లో ఒకే తరహా పాత్రల్లో సందడి చేయనున్నారు.''తని ఒరువన్'',''మాయ''(మయూరి),''నానుమ్ రౌడీదాన్''..