కళా తపస్విని సత్కరించి, అభినందనలు తెలిపిన హీరో శ్రీకాంత్

  • IndiaGlitz, [Thursday,May 11 2017]

క‌ళా త‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ ఇటీవ‌ల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు ఇప్ప‌టికే ఆయ‌న్ను స్వ‌యంగా కలిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా 'మా' ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కూడా ఎంపీ ముర‌ళీ మోహ‌న్ స‌మ‌క్షంలో విశ్వ‌నాథ్ స్వ‌గృహంలో క‌లిసారు. అనంత‌రం ముర‌ళీ మోహ‌న్, 'మా' అధ్య‌క్షుడు శివాజీరాజా, శ్రీకాంత్ ఆయ‌న్ను స‌త్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ' షూటింగ్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల విశ్వ‌నాధ్ గారిని క‌ల‌వ‌డం ఆల‌స్య‌మైంది. నిన్న‌నే ఆయ‌న్ను క‌లిసాను. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, ఈసీ మెంబ‌ర్ సురేష్ కొండేటి సత్కార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

More News

ప్రీమియర్ షోతో సూపర్ రెస్పాన్స్ అందుకున్న'వెంకటాపురం' సంతోషంలో యూనిట్ సభ్యులు

గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద రాహూల్ మహిమా మక్వానా నటించగా శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించిన వెంకటాపురం సినిమా ఈనెల 12న విడుదల కాబోతుంది.

మే 19 న 'శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట'

గాయత్రి ప్రోడక్షన్స్ బ్యానర్ లో నూతన నటీనటులతో దర్శకుడు నరేష్ పెంట దర్శకత్వంలో

చెన్నై లో 'మిక్చర్' పొట్లం ప్రీమియర్ షో

శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం చిత్రం ఈనెల 19న రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయం అవుతున్నాడు

'కేశవ' మే 19న గ్రాండ్ రిలీజ్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘సూర్య వర్సెస్ సూర్య’,‘కార్తికేయ’...

ఇక పై 'మా' తక్షణ సహాయం 2లక్షలు!

'మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘం)మెంబర్ల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.