స్పెషల్ సండే .. స్టార్ మా లో...

  • IndiaGlitz, [Saturday,February 13 2021]

సండే అంటే వారం రోజుల పని నుంచి రిలాక్సేషన్. సండే అంటే ఫామిలీ తో సరదాగా గడిపే టైం. సండే కోసం అందుకే ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు. ఇప్పుడు మరింతగా ఎదురుచూసేలా సండే ని స్టార్ మా మరింత వినోదాత్మకంగా మలిచింది.

ఈ ఆదివారం (ఫిబ్రవరి 14న ) స్టార్ మా తన అభిమాన ప్రేక్షకులకు అద్భుతం అనిపించే స్థాయిలో ఈవెంట్ ని ప్రసారం చేస్తోంది. అదే “బిగ్ బాస్ ఉత్సవం”. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన రియాలిటీ షో “బిగ్ బాస్” ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది స్టార్ మా. దానికి తెలుగు ఆడియన్స్ అపూర్వమైన విజయాన్నిచ్చి ఆశీర్వదించారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ అద్భుతమైన విజయాన్ని సాధించాయి. వాటిలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఒకచోట కలిసి వేడుక చేసుకుంటే.. ? హౌస్ మేట్స్ గా వచ్చి స్టార్స్ అయిన అందరూ ఒకే వేదికపైకి రావడం నిజంగా ప్రేక్షకులకు కన్నుల పండువ కాబోతోంది.

ఆ సంబరం పేరే “బిగ్ బాస్ ఉత్సవం”. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో “బిగ్ బాస్ ఉత్సవం” ప్రసారం కాబోతోంది. ఇక ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ ప్రామిసింగ్ గా వినోదాన్ని అందించబోతున్నాయి.

సో.. స్టార్ మా లో ఈ సండే అద్భుతమైన వినోదాన్ని మిస్ కావద్దు.

బిగ్ బాస్ ఉత్సవం ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

More News

సెలబ్రిటీలకు స్టీల్ ప్లాంటు సమస్య పట్టదా?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయనున్నారన్న వార్త ఏపీని కుదిపేస్తోంది. దీంతో అటు పొలిటికల్, ఇటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

'క్లైమాక్స్' సినిమాలో నా నటనను చూసిన వారంతా షాక్ అవుతారు - నటకిరీటి రాజేంద్రప్రసాద్

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ తో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు

సాగర్‌లో జానా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ గుండెల్లో గుబులు..!

కాంగ్రెస్ పార్టీ తరుఫున నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తాను పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు.

పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఐదుగురు నిర్మాతలు రూ.54.51 లక్షల విరాళాన్ని అందజేశారు.

కోలీవుడ్‌లో ఛాన్స్ దక్కించుకున్న శివాత్మిక రాజశేఖర్

శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.