గురువు ని డైరెక్ట్ చేయనున్న శిష్యుడు

  • IndiaGlitz, [Sunday,March 12 2017]

రణం వంటి హిట్ చిత్రం ద్వారా దర్శకునిగా తన ప్రతిభ ను చాటుకున్న దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం లో నక్షత్ర మీడియా పతాకం పై ఓ చిత్రం తెరకెక్కనుంది. విలక్షణ నటుడు జె. డి. చక్రవర్తి ఈ చిత్రం లో హీరోగా నటించనున్నారు. కాగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. నక్షత్ర రాజశేఖర్ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..నేను ఇండస్ట్రీ లో గురువుగా భావించే వ్యక్తి జె.డి. చక్రవర్తి. అలాంటి గురువుని నేను డైరెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా వుంది. తమన్ సంగీతం, అంజి కెమెరా, గౌతంరాజు ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది..అని అన్నారు.

More News

'నగరం' సక్సెస్ మీట్

యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా,రెజీనా కథానాయికగా అశ్వనికుమార్ సహదేవ్ సమర్పణలో

ఏప్రిల్ 13 న విడుదల కానున్న బాబు బాగా బిజీ

ప్రేక్షకులు కోరుకునే మంచి చిత్రాలు అందించడమే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా

యువదర్శకుల సృజనాత్మతకు దర్పణం '16 - ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ నుంచి అభిరుచిగల చిత్రాలు వరుసగా వస్తున్న సంగతి విదితమే.

ఏప్రిల్ 14న వరుణ్ తేజ్ 'మిస్టర్'

వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి),ఠాగూర్ మధు నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిస్టర్'.

భూమా నాగిరెడ్డి మరణం నన్ను బాధించింది! - మోహన్ బాబు

ప్రముఖ రాజకీయవేత్త,నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం నన్ను ఎంతగానో బాధించింది.