వైజాగ్ లో విజ‌యోత్స‌వం క్యాన్సిల్..!

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తాగ్యారేజ్. ఈనెల 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన జ‌న‌తా గ్యారేజ్ టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో సైతం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

ఎన్టీఆర్ కెరీర్ లోనే జ‌న‌తాగ్యారేజ్ హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్ సాధించిన చిత్రంగా స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ ఘ‌న విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని జ‌న‌తా గ్యారేజ్ విజ‌యోత్స‌వం ను వైజాగ్ లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేసారు. ఈనెల 10న వైజాగ్ లో ఈ విజ‌యోత్స‌వం చేయాల‌నుకున్నారు అయితే...వినాయ‌క చ‌వితి నిమ‌జ్జ‌నం, సెక్యురిటీ కార‌ణాల వ‌ల‌న ఈ విజ‌యోత్స‌వంను క్యాన్సిల్ చేసిన‌ట్టు స‌మాచారం.

More News

మన్మథతో జతకడుతున్న మిల్కీబ్యూటీ..!

శింబు నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్.ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో శ్రియ నటిస్తుంది.

వందో పుట్టినరోజు వేడుకలో సుమ..!

వందో పుట్టినరోజు వేడుకలో సుమ పాల్గొంది.

నాని 'మజ్ను' వెనక్కి వెళుతున్నాడా..?

నేచురల్ స్టార్ నాని హీరోగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మదర్శకత్వంలో చేస్తున్న 'మజ్ను'

పవన్ చూసి అసూయ పడుతున్న రేణు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ శ్రీమతి రేణుదేశాయ్,సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

దర్శకుడిగా మారుతున్న స్టార్ హీరో..!

దర్శకుడిగా మారుతున్న స్టార్ హీరో ఎవరో కాదు ధనుష్.గీత రచయితగా,