మల్టీస్టారర్ చేస్తున్న సుధీర్ దర్శకుడు

  • IndiaGlitz, [Tuesday,November 01 2016]

హీరో సుధీర్ బాబుతో భ‌లే మంచి రోజు సినిమాను రూపొందించిన యంగ్ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య త‌న త‌దుప‌రి చిత్రానికి రెడీ అయిపోయాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా ఓ మల్టీస్టార‌ర్ కావ‌డం. న‌లుగురు యంగ్ హీరోస్ ఈ సినిమాలో న‌టించ‌బోతున్నార‌ట‌. అందులో ముగ్గురు హీరోస్ ఓకే అయిపోయారు. నారారోహిత్‌, నాగ‌శౌర్య‌, సందీప్‌కిష‌న్‌లు స్క్రిప్ట్ విన‌గానే సినిమాలో యాక్ట్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. మ‌రి నాలుగో హీరో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఇంట్రెస్ట్‌ను క‌లిగిస్తుంది. నలుగురు యువ‌కులు ఓ ప‌ని కోసం ఎం చేశార‌నేదే క‌థ‌. ఈ సినిమాలో మ‌రో రెండు కీల‌క‌పాత్ర‌ల్లో కూడా ప్ర‌ముఖ న‌టులే న‌టించ‌బోతున్నార‌ట‌.

More News

మహేష్ వెరైటీ టైటిల్....?

సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ కు

అల్లరి జత కట్టనున్న అమలాపాల్....

ఈతరం యంగ్ హీరోస్ లో కామెడి హీరోగా పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య సరైన సక్సెస్ లు లేక సతమతమైపోతున్నాడు.

'గౌతమిపుత్ర శాతకర్ణి' భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్

రవితేజతో మూవీ గురించి చందు ఏమన్నాడో తెలుసా..?

కార్తికేయ సినిమాతో దర్శకుడిగా పరిచయమై...తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన యంగ్ డైరెక్టర్ చందు మొండేటి.

ఏలూరులో పవన్ ఓటు..!

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో తన ఓటు నమోదు చేయించుకోవాలని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.