టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నసుకుమార్ 'దర్శకుడు'

  • IndiaGlitz, [Monday,March 27 2017]

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్ బ్యాన‌ర్‌లో నిర్మించిన తొలి చిత్రం 'కుమారి 21 ఎఫ్‌'. ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ కావ‌డంతో నిర్మాత‌గా స‌క్సెస్ అయిన సుకుమార్ ఇప్పుడు నిర్మాత‌గా చేస్తున్న మ‌లి ప్ర‌య‌త్నం 'ద‌ర్శ‌కుడు'. హ‌రిప్ర‌సాద్ జ‌క్కా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అశోక్‌, ఇషా హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
ఎంట‌ర్‌టైనింగ్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ద‌ర్శ‌కుడు చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

నా దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత వస్తోన్న క్యూట్ లవ్ స్టోరీ 'రోగ్' - పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ 'రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ).

బండ్ల గణేష్ ఓతోడేలు - సచిన్ జోషి

హీరో,నిర్మాత అయిన సచిన్ జోషికి,మరోనిర్మాత బండ్ల గణేష్ కు మధ్య పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

కోడి రామకృష్ణ ఆవిష్కరణ లో 'ఇదో ప్రేమలోకం' టీజర్, పోస్టర్

శ్రీ శ్రీనివాస ఫిలింస్ పతాకంపై ఎస్.పి.నాయుడు నిర్మించిన చిత్రం -`ఇదో ప్రేమలోకం`. కోడి రామకృష్ణ శిష్యుడు కరణ్ రాజ్ స్వీయరచన, దర్శకత్వంలో తెరకెక్కించారు.

'వీడెవడు' అంటున్న సచిన్ జోషి

మౌనమేలనోయి, ఓరేయ్..పండు, నీ జతగా నేనుండాలి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సచిన్జోషి హీరోగా తాతినేని సత్య దర్శకత్వంలో చేస్తోన్న సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ `వీడెవడు`. ప్రొ కబడ్డీ ప్లేయర్ అయిన హీరో, ఫ్యాన్గా పరిచయమైన హీరోయిన్తో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే కొంతమంది హీరోయిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'డిజె దువ్వాడ జగన్నాథమ్'

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్.