బ‌న్ని కోసం లొకేష‌న్స్ వేట‌లో సుకుమార్‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత హ్యాట్రిక్ చిత్రంగా బ‌న్ని, సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ సినిమా మే 11న లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాల‌కు సుకుమార్ లొకేష‌న్స్ వెతికే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. తిరుమ‌ల‌లో లొకేష‌న్స్ ద‌గ్గ‌ర సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లు చేస్తున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఈ సినిమా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం బ‌న్ని, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోంది. త‌ర్వాత ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. 

More News

సోని ఆడియో సంస్థ‌కు మ‌ద్రాసు హైకోర్టు షాక్‌

సినిమా ఆడియో పాట‌ల‌కు సంబంధించిన వివాదాల విష‌యంలో మద్రాసు హైకోర్టు మ్యూజిక్ ఆడియో సంస్థ సోనికు షాక్ ఇచ్చింది. అజిత్ న‌టించిన వాలి, సిటిజన్‌, విల‌న్‌, వాంజినాథ‌న్ స‌హా 17 సినిమాల

రాధికా ఆప్టే ప‌చ్చ‌బొట్టు ఎక్క‌డ వేసుకుందో తెలుసా?

న‌టన‌తో పాటు గ్లామ‌ర్ స‌న్నివేశాల్లో కూడా బోల్డ్‌గా న‌టించి మెప్పించే రాధికా అప్టేకు సంబంధించిన ఓ విషయం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఒడిశాకు కోటి రూపాయ‌లు సాయం చేసిన అక్ష‌య్‌

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. ఫొని తుపాను కార‌ణంగా ఒడిశా తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంది. ఆస్థి న‌ష్టంతో పాటు ప్రాణ న‌ష్టం కూడా సంభ‌విచింది.

బుల్లెట్ బైక్స్‌లో సమస్యలు.. 7000 వాహనాలు వెనక్కి...

బుల్లెట్ బైక్స్ అంటే నేటి యూత్ తెగ ఇష్టపడుతోంది. నేటి యువతను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటి వరకూ ఉన్న బ్రాండ్ బైక్స్‌ అన్నీ బుల్లెట్ వచ్చిన తర్వాత అనుకున్నంతగా సేల్ కాలేదు.

జూన్ 7న అజయ్ స్పెషల్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి