సందీప్ కిషన్ 'నగరం' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Friday,February 10 2017]

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా ఎ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లోకేష్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్విన్‌కుమార్‌ సహదేవ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'నగరంస సైలెంట్‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మైంంది.

చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కిష‌న్ ప్ర‌స్తుతం సి.వి.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మాయావ‌న్‌, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌క్ష‌త్రం సినిమాతో పాటు న‌గ‌రం సినిమా స్టార్ట్ అయినా న‌గరం సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రానికి సంగీతం జావేద్ అందించ‌గా, సెల్వ‌కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో మార్చి 10న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

More News

తండ్రికొడుకులు నటిస్తున్నారా..

హీరో,నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ఇజం తర్వాత తదుపరి సినిమా హీరోగా ప్రారంభం కావడానికి టైమ్ తీసుకుంటున్నాడు.

విభిన్న ప్రేమకథ గా 'గువ్వ గోరింక'

‘జ్యోతిలక్ష్మీ’ఫేమ్ సత్యదేవ్ హీరోగా,ప్రియాలాల్ హీరోయిన్గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా 'వెంకటాపురం' ధియోట్రికల్ ట్రైలర్ విడుదల

గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటా పురం. ఈ చిత్రంలో హ్యాపీడేస్ లో టైసన్ క్యారెక్టర్ తో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ హీరోగా నటిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అల్లుఅర్జున్...

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా డిజె.దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్నాడు.

మార్చి 3న విడుదలవుతున్న 'ద్వారక'

"పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు.