విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ 'నక్షత్రం'

  • IndiaGlitz, [Wednesday,April 26 2017]

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

'నక్షత్రం' చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ గీతాన్ని ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించ నున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.అలాగే చిత్రం టీజర్ విడుదల ను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రం లో సుప్రీం హీరో 'సాయి ధరమ్ తేజ్' పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే నెలలో ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. 'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.

More News

ప్రేమమ్ హీరోయిన్ స్థానంలో అమైరా...

బాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తర్ తెలుగు సినిమాలో నటించనుంది.

టెన్నిస్ స్టార్ బయోపిక్ చేస్తున్న హీరోయిన్...

ఆషికి 2తో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన శ్రద్ధాకపూర్ ఇప్పుడు టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించనుంది.

హ్యుజ్ రెస్పాన్స్ రాబట్టుకున్న రాజ్ తరుణ్ 'అంధగాడు' టీజర్

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్లో రాజ్ తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం,

రికార్డు ధరకు ఎన్టీఆర్ మూవీ శాటిలైట్ హక్కులు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా

మహేష్ మూవీ క్లైమాక్స్ కు ముహుర్తం కుదిరింది..

సూపర్ స్టార్ మహేష్,స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'.