పవన్ చిత్రంలో సునీల్....?

  • IndiaGlitz, [Thursday,October 06 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజకీయాల నుండి చిన్న బ్రేక్ తీసుకుని వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్‌లో డాలీ ద‌ర్శ‌కత్వంలో కాట‌మ‌రాయుడు సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈసినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

ఈ సినిమాను హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప‌నుల్లో త్రివిక్ర‌మ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో త్రివిక్ర‌మ్ స్నేహితుడు, క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరో సునీల్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అయితే దీనికి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుసే అవ‌కాశం ఉంది.

More News

వంశీకి ఫైన‌ల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ దొరికాడు..!

గోదావరి అందాలను అత్యంత అద్భుతంగా  తెరకెక్కించి... తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ వంశీ. మాస్ రాజా ర‌వితేజ హీరోగా  వంశీ లేడీస్ టైల‌ర్ చిత్రానికి సీక్వెల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ అనే చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నారు.

అప్పుడే బాల‌య్య రెడీ అవుతున్నాడు...

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ...గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి 100వ చిత్రం కావ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాపై చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

100% కొత్త‌గా ఉండే లాఫింగ్ ఫీస్ట్ విత్ ట్విస్ట్ ఈడు గోల్డ్ ఎహే - డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌

వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసి...బిందాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించిన రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌. ఆత‌ర్వాత ర‌గ‌డ‌, దూసుకెళ్తా చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన వీరు పోట్ల తాజాగా తెర‌కెక్కించిన చిత్రం ఈడు గోల్డ్ ఎహే.

'దేశవాళి వినోదం' పంచే 'జయమ్ము నిశ్చయమ్మురా' సమైక్యంగా నవ్వుకుందాం రండి!

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమాలను-సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలుగా పేర్కొంటుంటారు.

కత్తి కంటే కలం ఎంత గొప్పదో నిరూపించే సినిమా ఇజం - ఎన్టీఆర్

డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్నపవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై