వీధుల్లో తిరుగుతున్న సూపర్ స్టార్.. ట్రెండింగ్ లో ఫొటోస్

సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. వీలైనంతగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం శివ దర్శత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు.

ఇదీ చదవండి: బద్రి హీరోయిన్ బోల్డ్ షో.. బిగుతు అందాలు చూస్తే ఉక్కిరిబిక్కిరే..

తాజాగా రజనీ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు కారణం ఆయన చెన్నై వీధుల్లో కనిపించడమే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చెన్నై వీధులు ఖాళీగా ఉంటున్నాయి. రజనీ మార్నింగ్ వాక్ కోసం తాను నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ వీధుల్లోకి వచ్చారు. సిమెంట్ కలర్ టీషర్ట్, మాస్క్, హెడ్ ఫోన్స్ ధరించి క్యాజువల్ గా కనిపించారు.

రజని నేచురల్ లుక్ లో స్టైలిష్ గా ఉన్న ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. గతంలో పలు సందర్భాల్లో రజినీ వాకింగ్ చేస్తూ అభిమానుల కంట చిక్కిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల వయసున్న రజినీ ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తారు. ఇటీవల రజినీ కొత్తగా ముఖ్యమంత్రి భాద్యతలు తీసుకున్న స్టాలిన్ ని కలసి కరోనా నివారణ చర్యలకు రూ 50 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే.

More News

ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

కోవిడ్ ఎఫెక్ట్ : రూల్స్ అతిక్రమిస్తే అంతే.. బిగ్ బాస్ సెట్ సీల్!

కరోనా విలయతాండవానికి ముగింపు ఎప్పుడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనితో అవసరమైన చోట్ల ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నాయి.

బద్రి హీరోయిన్ బోల్డ్ షో.. బిగుతు అందాలు చూస్తే ఉక్కిరిబిక్కిరే..

సోషల్ మీడియాలో తన బోల్డ్ షోతో రచ్చ చేస్తోంది అమీషా పటేల్. సినీ అభిమానులకు అమీషా పటేల్ గురించి పరిచయం అవసరం లేదు.

బ్లాక్ ఫంగస్‌ కన్నా ప్రమాదకరం.. వైట్ ఫంగస్ లక్షణాలివే..

కరోనా మహమ్మారి వ్యాప్తిని ఎలా అరికట్టాలా.. అని తలలు పట్టుకుంటున్న ప్రభుత్వానికి కొత్తగా రకరకాల వ్యాధులు తోడవుతూ సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తుంటే..

కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. మందు కోసం జనం పోటెత్తడంతో పంపిణీ చాలా కష్టంగా మారింది.