'సుప్రీమ్ ' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Friday,November 13 2015]

పిల్లా నువ్వులేని జీవితం', సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రారంభమైన సుప్రీమ్' చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. పటాస్' ఫేమ్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభిస్తారట. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తునారు.

More News

నిఖిల్ ' శంకరాభరణం ' సెన్సార్ పూర్తి డిసెంబర్ 4న విడుదల

స్వామి రారా, కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ,ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం ''శంకరాభరణం''.

కొట్టుకునేంత స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది - అఖిల్ సక్సెస్ మీట్ లో నాగ్

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మూడోతరం యువ కధానాయకుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో అఖిల్,సయేషా జంటగా నటించారు.

'ప‌టాస్' రీమేక్ అప్‌డేట్‌

తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన క‌ళ్యాణ్ రామ్ 'ప‌టాస్' మూవీ.. త‌మిళంలో రీమేక్‌గా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. లారెన్స్ రాఘ‌వ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ గ‌ల్‌రాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న న‌య‌న‌తార‌

వ‌రుస‌గా మూడు నెల‌ల్లో మూడు సూప‌ర్ హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌.

వైజాగ్ బీచ్ లో శంక‌రాభ‌ర‌ణం ట్రిఫుల్ ప్లాటినం

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు నంద‌న‌వ‌నం తెర‌కెక్కించారు.