సురేష్ బాబు ఆసక్తిగా ఉన్నాడు...

  • IndiaGlitz, [Saturday,February 18 2017]

అక్కినేని మూడు త‌రాల హీరోలు క‌లిసి మ‌నం వంటి మ‌ల్టీస్టార‌ర్‌తో స‌క్సెస్ కొట్టారు. అక్కినేని ఫ్యామిలీ త‌ర్వాత మూడు త‌రాల హీరోలు సినిమా రంగంకే అంకిత‌మైన ఫ్యామిలీ ద‌గ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ. త‌మ ఫ్యామిలీ అంతా క‌ల‌సి ఓ మ‌ల్టీస్టారర్ మూవీ చేయాల‌నే కోరిక రామానాయుడుకు ఎక్కువ‌గా ఉండేది. అయితే ఆయ‌న ఆనారోగ్యంతో క‌న్నుమూశారు.
ఇప్పుడు నాన్న‌గారి కోరిక‌ను తాను తీర‌స్తాన‌ని అంటున్నాడు రామానాయుడు పెద్ద త‌న‌యుడు, న‌రి్మాత డి.సురేష్‌బాబు. త‌మ ఫ్యామిలీకి హీరో, వెంక‌టేష్‌, రామానాయుడు రెండవ త‌న‌యుడు వెంక‌టేష్‌, రామానాయుడు మ‌న‌వ‌ళ్ళు రానా, చైత‌న్య‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ త‌ప్ప‌క చేస్తాన‌ని తెలియ‌జేశాడు. మ‌రి ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు ఎప్పుడు రంగం సిద్ధ‌మ‌వుతుందో చూడాలి..

More News

సెన్సార్ కు సిద్ధమైన 'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్'

శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రిమ్మలపూడి వీరగంగాధర్ నిర్మిస్తున్న చిత్రం 'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్'.

'మా అబ్బాయి' పాటలు వచ్చేస్తున్నాయి

ప్రేమ ఇష్క్ కాదల్,ప్రతినిధి,అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నయంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా

పూరి జగన్నాథ్ 'రోగ్ ' లో హీరోయిన్స్ డబుల్ ధమాకా

'బద్రి'నుంచి 'ఇజమ్'వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ గానీ,మేనరిజంగానీ డిఫరెంట్ గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్

స్వాతి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది...

కలర్స్ స్వాతిగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన స్వాతి తర్వాత హీరోయిన్ గా

హీరోయిన్ కిడ్నాప్ , లైంగిక వేధింపులు...

ఒంటరి,మహాత్మ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళం,కన్నడ,మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్ భావన అందరికీ గుర్తుండే ఉంటుంది.