సూర్య త‌ప్పుకున్నాడా?

  • IndiaGlitz, [Sunday,November 15 2015]

'మ‌నం' డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్‌తో త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. '24' పేరిట రూపొందుతున్న ఈ సినిమాలో నిత్యా మీన‌న్‌, స‌మంత హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు. క‌థానాయ‌కుడు సూర్య‌నే ఈ సినిమాకి నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమాని వేస‌వికి వాయిదా వేశార‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. దీంతో సంక్రాంతి బ‌రిలోంచి సూర్య త‌ప్పుకున్నాడ‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

More News

సునీల్‌కిదే తొలిసారి

సునీల్ కొత్త చిత్రం 'కృష్ణాష్ణ‌మి' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్‌లో ఆడియోని.. సంక్రాంతి కానుక‌గా సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌న్న‌ది లేటెస్ట్ అప్‌డేట్‌.

'బాద్‌షా' ఫార్మెట్‌లో 'డిక్టేట‌ర్‌'?

బాల‌కృష్ణ న‌టిస్తున్న 99వ చిత్రం 'డిక్టేట‌ర్‌'. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ఆది గ‌రం లోగో లాంఛ్..

ఆది, ఆదా శ‌ర్మ జంట‌గా మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం గ‌రం. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సాయి స్ర్కీన్స్ ప‌తాకం పై పి సురేఖ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగోను, మోష‌న్ పోస్ట‌ర్ ను హైద‌రాబాద్ లో లాంఛ్ చేసారు.

ఊటీలో బ్ర‌హ్మోత్స‌వం..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మాత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించారు.

'నాన్నకు ప్రేమతో' నైజాం హక్కులు పొందిన అభిషేక్ పిక్చర్స్ అభిషేక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.