రంగ‌స్థ‌లం విడుద‌ల తేదిన సైరా?

  • IndiaGlitz, [Wednesday,July 04 2018]

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సైరా న‌రసింహా రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన‌ భారీ సెట్‌లో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని వేస‌విలో విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం.. రంగ‌స్థ‌లం విడుద‌ల తేదినే అంటే మార్చి 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

న‌య‌న‌తార, త‌మ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ సేతుప‌తి, ర‌వికిష‌న్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

More News

జి. ఎస్.కార్తీక్ దర్శకత్వంలో నవీన్ చంద్ర చిత్రం ప్రారంభం

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా 'అడ్డా, ఓటర్' చిత్రాల దర్శకుడు జి. ఎస్. కార్తీక్ దర్శకత్వంలో

'తేజ్ ఐల‌వ్ యు' చాలా పెద్ద హిట్ అవుతుంది - అల్లు అర‌వింద్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు

షూటింగ్ పూర్తి చేసుకున్న త్రినేత్రి, త్వరలోనే టీజర్ విడుదల

ఎడవెల్లి రాంరెడ్డి సమర్పణం లో  లక్షిత ఆర్ట్స్ పతాకం పై తిరుపతి కె వర్మ దర్శకత్వం లో ఎడవెల్లి వెంకట్ రెడ్డి మరియు కాచిడి గోపాల్ రెడ్డి నిర్మాతలుగా నిర్మించబడుతున్న చిత్రం త్రినేత్రి.

సూర్య చిత్రంలో విల‌న్‌గా ఆర్య‌

వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత త‌మిళ స్టార్ హీరో సూర్య, ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో

ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌గా సాయిప‌ల్ల‌వి?

శర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా నటిస్తున్న సినిమా 'పడి పడి లేచె మనసు'.