తెలుగులో పాట రాసిన తమిళ రైటర్...

  • IndiaGlitz, [Friday,August 18 2017]

ప్ర‌స్తుతం త‌మిళంలో టాప్ లిరిక్ రైట‌ర్ వైర‌ముత్తు త‌న‌యుడు మ‌ద‌న్ క‌ర్క‌రే సాధార‌ణంగా త‌మిళంలోనే పాట‌లు రాస్తుంటాడు. బాహుబ‌లి సినిమా స‌మ‌యంలో కిల్‌కిలి భాష‌ను క్రియేట్ చేసి అంద‌రి మ‌న్న‌లు పొందిన మ‌ద‌న్ ఇప్పుడు ఏకంగా స్పైడ‌ర్ చిత్రానికి సంబంధించి తెలుగు పాట‌ను రాశాడు. ఇది టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

మ‌హేష్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న స్పై థ్రిల్ల‌ర్ స్పైడ‌ర్ మూవీ సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌వుతుంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

More News

అప్పుడే అసలు సంగతులంటున్న అఖిల్..

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

మహేష్ కోసం రజనీ...

టాలీవుడ్ సూపర్ స్టార్ కోసం సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా ఓ వేడుక లో

పవిత్ర క్షేత్రం హంసల దీవిలో 'జయ జానకి నాయక' విజయోత్సవ వేడుక!!

యంగ్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'జయ జానకి నాయక'

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ గెలుపొందిన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు భారీ మెజారిటి తో గెలుపొందిన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేసారు.

మాఫియా నేపధ్యంలో 'హైటెక్ కిల్లర్'

మాజీ 'మిస్టర్ ఆంధ్ర' బల్వాన్ హీరోగా మౌనిక హీరోయినిగా వి వి వి దర్శకత్వంలో