పిక్ టాక్: బికినీలో తేజస్వి.. సముద్రపు ఒడ్డున ఒంపుల వయ్యారి

  • IndiaGlitz, [Tuesday,May 18 2021]

క్యారెక్టర్ రోల్స్ తో తన కెరీర్ ని స్లోగా ప్రారంభించింది తేజస్వి మదివాడ. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కూర్చుంటే లాభం లేదనుకుందో ఏమో కానీ క్రమంగా తన అందాలకు పదును పెట్టడం ప్రారంభించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించిన తేజస్వి ఆ తర్వాత ఆర్జీవీ ఐస్క్రీమ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇంకేముంది.. గ్లామర్ షోకి తెరలేపింది.

అప్పటి నుంచి సోషల్ మీడియాలో తేజస్వి చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా తేజస్వి ఇన్స్టాగ్రామ్ లో తన బికినీ పిక్ పోస్ట్ చేసింది. ఈ పిక్ కి కుర్రకారు నుంచి లైకులు మోత మోగుతోంది. తేజస్వి అందాలు అంతలా దాసోహం చేస్తున్నాయి. ఈ దీవికి నేనే రాణిని అనే తరహాలో ఆమె ఫోజు స్టైలిష్ గా అంతకు మించి హాట్ నెస్ తో కట్టిపడేస్తోంది.

గతంలో సోషల్ మీడియా వేదికగానే తేజస్వి టాప్ లెస్ గా కూడా ఫోజులు ఇచ్చింది. తేజస్వి ఇంత రచ్చ చేస్తున్నప్పటికీ ఆమెకు వస్తున్న ఆఫర్స్ అంతంత మాత్రమే. అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటోంది.

More News

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ హామీ

కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించాక ప్రముఖ నటుడు సోనూసూద్ ప్రజలకు అందిస్తున్న సాయం అంతా ఇంతా కాదు.

తెలంగాణ విద్యార్థికి కరోనా కష్టం.. చెట్టుపైనే ఐసొలేషన్..

కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని అత్యంత దయనీయ స్థితిలోకి తీసుకెళుతోంది.

దయనీయ స్థితిలో పావలా శ్యామల..

కేరెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటి పాత్రల్లో నటిస్తూ సినీ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పావలా శ్యామల పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది.

బిగ్ బజ్ : బాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ?

క్రమంగా తెలుగు సినిమాకు హద్దులు చెరిగిపోతున్నాయి. బాహుబలితో టాలీవుడ్ లో ఈ ఆనవాయితీ మొదలయింది.