దాసరికి తెలుగు పరిశ్రమ ఘన నివాళి

  • IndiaGlitz, [Thursday,June 08 2017]

తెలుగు పరిశ్రమలో ఉన్న అన్ని శాఖలు కలిసి దాసరికి నివాళి సభనుి ...చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసాము అయితే స్టార్స్ అందరూ విదేశాల్లో షూటింగ్ లో ఉండడం వల్ల కుదరలేదు... అయితే ఈ నెల 10వ తేదీన ఫిల్మ్ ఛాంబర్ రామానాయుడు కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం సాయంత్రం 4 గం.. జరపబడును.

ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, మా, ఫిల్మ్ ఫెడరేషన్, దర్శకుల సంగం, అన్ని శాఖల వాళ్ళు పాల్గొనేలా ఈ కార్యక్రమం జరుగును, ఈ నెల రెండవ ఆదివారం అన్ని షూటింగ్ లను రద్దు చేయాలని నిర్ణయించాం అని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ , దర్శకుడు వీరశంకర్, నటి హేమ, నిర్మాత దామోదర్ ప్రసాద్, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More News

'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' డబ్ స్మాష్ కాంటెస్ట్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

సంపత్ నంది టీం వర్క్స్ 'పేపర్ బోయ్' ప్రారంభం

ఓ వైపు దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకొంటూనే మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచిని ఘనంగా చాటుకొంటున్న సంపత్ నంది..

మరో బయోపిక్ లో బాలీవుడ్ నటి..

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్ళి బేవాచ్ సినిమాలో నటించిన తర్వాత ప్రియాంక చోప్రా ఇమేజ్ డబుల్ అయ్యింది.

రజనీకాంత్ సినిమాలో నానా పటేకర్ రోల్ ఏంటంటే..

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు 'కాలా' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

'సోగ్గాడే శోభన్ కృష్ణ' సినిమాకి ఆ రెండే ప్లస్ పాయింట్స్ - దర్శకులు సాగర్

మాస్టర్ రాయగిరి సహర్ష్ గౌడ్ సమర్పణలో శ్రీశ్రీ నాగలక్ష్మీ సినిమా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై