చ‌ర‌ణ్ సినిమాకు థ‌మ‌న్ సంగీతం

  • IndiaGlitz, [Friday,January 08 2016]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా త‌నీ ఒరువన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్నిడైరెక్ట్ చేయ‌నున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్స్‌తోనే కాకుండా కొత్త దర్శ‌కుల‌తో కూడా చ‌ర‌ణ్ వ‌ర్క్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నాడట‌.

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌డానికి చ‌ర‌ణ్ రెడీ అవుతున్నాడ‌ట. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాను తెర‌కెక్కించేలా గాంధీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడ‌ట‌. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా కూడా యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పైనే రూపొందే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

More News

గోపీచంద్‌ సెంటిమెంట్

‘లౌక్యం’ స‌క్సెస్ త‌ర్వాత ఎ.యస్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘సౌఖ్యం’ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని అందుకుంది.

అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే...

అక్కినేని అఖిల్...తొలి చిత్రం అఖిల్ ఆశించిన విజయాన్ని అందుకోలేక ఫెయిల్ అయినా...అఖిల్ మాత్రం డాన్స్,ఫైట్స్ తో ఆకట్టుకుని సక్సెస్ అయ్యాడు.

బుల్లితెరపై పవర్ స్టార్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు.బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

పొలిటీషియ‌న్స్ ని టార్గెట్ చేసిన డిక్టేట‌ర్

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి ఈనెల 14న వ‌స్తున్నాడు.

ఎన్టీఆర్ ను మెచ్చుకున్న బాలీవుడ్ స్టార్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్సులు ఇరగదీస్తాడనే సంగతి తెలిసిందే.ప్రేక్షకాభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు యంగ్ టైగర్ పై తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు.