ఆ హీరోయిన్స్ మరోసారి కలిసి నటిస్తున్నారు..

  • IndiaGlitz, [Wednesday,February 01 2017]

గ‌తంలో తెలుగులో బృందావ‌నం, బ్ర‌హ్మోత్సవం సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు మూడోసారి ఈ హీరోయిన్స్ క‌లిసి న‌టించ‌నున్నార‌ట‌. అయితే వీరిద్ద‌రి కాంబోలో క‌లిసి తెర‌ను షేర్ చేసుకోనున్న హీరో మాత్రం తెలుగు హీరో కాదు. త‌మిళ హీరో విజ‌య్‌. హీరో విజ‌య్‌, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి థాను ఓ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్స్‌గా స‌మంత‌, కాజ‌ల్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. పోలీస్‌(త‌మిళంలో థెరి) సినిమా త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు.

More News

తేజ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న మహేష్....

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయిధరమ్ తేజ్,ఇప్పుడు విన్నర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.

చరణ్ కు విలన్ గా...

హీరో ఆది పినిశెట్టి మరోసారి విలన్ గా నటించే సిద్ధమవుతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

రాజశేఖర్ మూవీ ఫస్ట్ లుక్ డేట్...

పోలీస్,సి.బి.ఐ పాత్ర లకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు.అంకుశం,అగ్రహం,మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్ లో

తెలంగాణ చేనేత అంబాసిడర్ గా సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు చేనేత వస్త్రాలకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక అంబాసిడర్ గా నియమితురాలైంది.

శ్రేష్ట మూవీస్ ఆఫీస్ పై ఐటీ దాడులు..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.