మార్చి 6న 'ది విజన్ ఆఫ్ భరత్'

  • IndiaGlitz, [Wednesday,February 28 2018]

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించి 'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌'ను మార్చి 6న విడుదల చేయనున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

More News

మార్చి 2 నుంచి థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపివేత‌

మార్చి 2 నుంచి  సౌతిండియా వ్యాప్తంగా ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపి వేత‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

అమెరికాలోని అద్భుతమైన లొకేషన్స్ లో 'గూఢచారి' షూటింగ్ !!

'క్షణం' లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గూఢచారి". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు.

మ‌హేష్‌, ఎన్టీఆర్‌.. 16 ఏళ్ళ త‌రువాత‌

సంక్రాంతి పండగ అంటే కోడి పందేలు ఎంత సహజమో.. టాప్‌ హీరోల సినిమాలు పోటీలో ఉండడం కూడా అంతే సహజం. ఇదిలా ఉంటే.. సంక్రాంతి సందర్భంగా ఒకే ఒకసారి పోటీ పడ్డారు ఇద్దరు స్టార్ హీరోలు.

వెంకీ, చైత‌న్య సినిమాకి డైరెక్ట‌ర్ మారారా?

ర‌చయిత నుంచి డైరెక్టర్‌గా మారిన బాబీ ఇటీవ‌ల వ‌చ్చిన‌ 'జై లవకుశ'తో చెప్పుకోద‌గ్గ‌ విజయాన్ని అందుకున్నారు. అతి త్వ‌ర‌లో ఈ దర్శకుడు ఒక మల్టీస్టారర్ మూవీ చేయ‌నున్నార‌నే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

'దండుపాళ్యం 4' పోస్టర్ లాంచ్

వెంకట్ మూవీస్ బ్యానర్ పై కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న చిత్రం'దండుపాళ్యం 4'.ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది.