ఈ లక్షణాలుంటే మీకు కరోనా ఉన్నట్టే..

  • IndiaGlitz, [Sunday,July 05 2020]

రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. అలాగే కరోనా లక్షణాల జాబితా కూడా పెరిగిపోతోంది. కొత్తగా మరో మూడు లక్షణాలను సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకటించింది. తలనొప్పి, వాంతులు, విరేచనాలను లైట్ తీసుకోవద్దని.. వాటిలో ఏ లక్షణం ఉన్నా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సీడీసీ సూచించింది.

సీడీసీ ప్రకారం ఇప్పటి వరకూ వెల్లడైన కరోనా లక్షణాల జాబితా

జ్వరం లేదా జలుబు
గొంతునొప్పి
దగ్గు
శ్వాస తీసుకోలేకపోవడం
ఆయాసం
ఒంటి నొప్పులు
రుచి, వాహన గ్రహించే శక్తిని కోల్పోవడం
తలనొప్పి
వాంతులు
విరేచనాలు
పై వాటిలో ఏ లక్షణం ఉణ్నా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేలని సీడిసీ వెల్లడించింది.

More News

రూట్ మారుస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌..?

మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ మెగాభిమానుల‌ను మెప్పిస్తున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌.

సినీ నటికి కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారం..

ఓ ప్రైవేటు సంస్థకు సీఈవోగా ఓ బహుభాషా నటితో పరిచయం పెంచుకున్నాడో వ్యక్తి. ఆపై ఆమెకూ తమ కంపెనీలోనే ఉద్యోగం కల్సించాడు.

‘మర్డర్’పై నమోదైన కేసుపై స్పందించిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ‘మర్డర్’పై మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది.

అలా ఐదు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నా: హోం మంత్రి అలీ

కరోనా నుంచి ఐదు రోజుల్లోనే కోలుకుని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాను ఏ విధంగా కోలుకున్నది..

తెలంగాణ కరోనా బులిటెన్.. కొనసాగుతున్న విజృంభణ

తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. శనివారం కూడా కరోనా విజృంభణ తెలంగాణలో కొనసాగింది.