ఎమీజాక్సన్ ఇలా చేసుకోవడం మూడోసారి....

  • IndiaGlitz, [Wednesday,February 01 2017]

జ‌న‌వ‌రి 31న పుట్టిన‌రోజును జ‌రుపుకున్న హీరోయిన్ ఎమీజాక్స‌న్‌...సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 2.0 చిత్రంలో న‌టిస్తుంది. పుట్టిన‌రోజునే షూటింగ్ ఉండ‌టంతో ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ అండ్ టీం ఎమీజాక్స‌న్ పుట్టిన‌రోజును సెట్స్‌లోనే సెల‌బ్రేట్ చేశార‌ట‌. ఈ విష‌యాన్ని ఎమీజాక్స‌న్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది.

కేక్ క‌టింగ్ వీడియో కూడా పోస్ట్ చేసింది. శంకర్‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం ఇది మూడోసారి. అయితే ఈసారి ర‌జ‌నీకాంత్‌గారు కూడా ఉండ‌టం త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌ని ఎమీజాక్స‌న్ చెప్పుకొచ్చింది. ఎమీజాక్స‌న్‌ను ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడు.

More News

మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్ మెన్" లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు.

ఆ హీరోయిన్స్ మరోసారి కలిసి నటిస్తున్నారు..

గతంలో తెలుగులో బృందావనం, బ్రహ్మోత్సవం సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ఈ హీరోయిన్స్ కలిసి నటించనున్నారట.

తేజ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న మహేష్....

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయిధరమ్ తేజ్,ఇప్పుడు విన్నర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.

చరణ్ కు విలన్ గా...

హీరో ఆది పినిశెట్టి మరోసారి విలన్ గా నటించే సిద్ధమవుతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

రాజశేఖర్ మూవీ ఫస్ట్ లుక్ డేట్...

పోలీస్,సి.బి.ఐ పాత్ర లకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు.అంకుశం,అగ్రహం,మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్ లో