ప.గోలో విషాదం.. చాక్లెట్ తిని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

  • IndiaGlitz, [Monday,July 15 2019]

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగుడెం మండలం రాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. చాక్లెట్ తిని ముగ్గురు చిన్నారులకు అస్వస్థత గురయ్యారు. ఇది గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిం వైద్యం చేస్తున్నారు. కాగా ఈ ముగ్గురిలో ఒకరైన అభిచరణ్ తేజ (5) మృతి చెందగా.. కట్టం సంతోష్(7), మండలం రాహుల్(6) అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో అభి చరణ్ తేజ(5) మృతి చెందారు. ఈ ఘటనతో రాయిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చాక్లెట్ ఎక్కడ ఉన్నారు..? ఆ షాపు యజమానికి ఎవరు అమ్మారు..? ఏ కంపెనీకి చెందినవి..? వాటిని ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు..? అనే విషయాలపై ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

కేశినేని వర్సెస్ బుద్దా.. తలలు పట్టుకుంటున్న అధిష్టానం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో నాయకత్వం లోపించిందని స్పష్టం తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నేచురల్‌ స్టార్  'నాని'స్ గ్యాంగ్ లీడర్' ఫస్ట్ లుక్ విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కంబినేషన్ లో  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న

‘ఓ బేబీ’ రచయితగా నా విజయాన్ని అమ్మ, అమ్మమ్మకు అంకితమిస్తున్నా! – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌

‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌.

యూత్ ను ఆకట్టుకుంటొన్న 'కెఎస్100' చిత్రం..!!

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం "కెఎస్100".

ఆఖ‌రి షెడ్యూల్ లో రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ 'సుంద‌రాంగుడు'

ఎమ్ ఎస్ కె ప్ర‌మిద శ్రీ  ఫిలింస్ ప‌తాకంపై కృష్ణ సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్‌.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న