మణిరత్నంను కలిసిన టాలీవుడ్ స్టార్...

  • IndiaGlitz, [Saturday,March 04 2017]

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నంకు ఉన్న క్రేజ్ అంద‌రికీ తెలిసిందే. యంగ్ హీరోస్ అంద‌రూ ఈ అగ్ర ద‌ర్శ‌కుడుతో క‌లిసి పనిచేయాల‌నుకుంటారు. రీసెంట్‌గా ఈ అగ్ర ద‌ర్శ‌కుడుని మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ క‌లిసిన‌ట్టు స‌మాచారం. ఓకే బంగారం సినిమాను రాంచ‌ర‌ణ్‌తో తెర‌కెక్కించాల‌ని మ‌ణిర‌త్నం అనుకున్నా కొన్ని కార‌ణాల‌తో కుద‌ర‌లేదు. ఇప్పుడు ఈ కాంబో మ‌ళ్ళీ క‌ల‌వ‌నుంది. అయితే వీరి మ‌ధ్య సినిమాల‌కు సంబంధించి ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నేదే ఇంకా స్ప‌ష్టం కాలేదు. ప్ర‌స్తుతం కార్తీ, అదితి హైద‌రీ డ్యూయెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌ణిర‌త్నం మ‌రో ప్రాజెక్ట్‌కు సిద్ధ‌మైపోయాడు. మ‌రి చ‌ర‌ణ్ మ‌ణిర‌త్నం కాంబో అంటే అంద‌రిలో ఆస‌క్తి ఏర్ప‌డ‌టం ఖాయం.

More News

మహేష్ 'మర్మం'...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

మార్చి17న మీ ముందుకు వస్తున్నా హ్యాపీ బర్త్ డే

శ్రీ నందన్ మూవీఎస్ పతకాం పై మహెష్ కె నిర్మతగా పల్లెల వీర రెడ్డి దర్షకత్వంలొ వహిస్తున్న చిత్రం హ్యపీ బర్త్ డై. చెన్నమనీని శ్రీధర్, సంజన, జ్యొతి సేధి ముఖ్య పాత్రధారులు.

'మా' పేద కలకారులకు ప్రభుత్వం నుంచి పెంక్షన్ ఇప్పిస్తానన్న - తలసాని శ్రీనివాస్ యాదవ్

'మా'అధ్యక్షులుగా శివాజీ రాజా,జనరల్ సెక్రటరీ గా నరేష్ లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే.

యంగ్ హీరోతో కీర్తి సురేష్...?

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా

అజిత్ సినిమా విడుదల తేది...

తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి,లేదా డబ్ అవుతున్నాయి.