బాలీవుడ్‌ హీరోయిన్స్‌లో టాప్ రెమ్యునరేషన్ ఎవరికంటే..

  • IndiaGlitz, [Monday,October 14 2019]

బాలీవుడ్‌‌ నటీమణుల రెమ్యునరేషన్‌‌ గురించి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న హీరోయిన్లెవరు..? వాళ్లు ఒక్కో సినిమాకు ఎంత పుచ్చుకుంటున్నారు..? సీనియర్ నటీమణులు రెమ్యునరేషన్ పరంగా ముందున్నారా..? లేకుంటే జూనియర్లు ముందున్నారా..? అనేదానిపై గత కొన్ని రోజులుగా బీటౌన్‌లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఒక్కో సినిమాకు ఒక్కో నటీమణి ఎంతపుచ్చుకుంటోందని ఆరాతీయగా అసలు విషయాలు వెలుగు చూశాయి.

ఇందులో ఒకప్పుడు తన అందచందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఐశ్వర్యారాయ్ పరిస్థితి మరీ దారుణంగా ఉండటం.. వివాదాస్పద నటిగా ఉన్న కంగనా టాప్‌లో ఉండటం గమనార్హం. హీరోయిన్లు జూనియర్స్, సీనియర్స్ ఎవరెవరు ఎంత పుచ్చుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ఒక్కో సినిమాకు ఎవరికెంత..!?

కంగనా రనౌత్ : 24 కోట్లు

దీపికా పదుకొన్ : 21 కోట్లు

కరీనా కపూర్ ఖాన్ : 14-15కోట్లు

ప్రియాంక చోప్రా : 18 కోట్లు

అలియా భట్ : 14 కోట్లు

కత్రినా కైఫ్ : 12 కోట్లు

సోనమ్ కపూర్ : 10.5కోట్లు

అనుష్క శర్మ : 9-10 కోట్లు

పరిణితి చోప్రా : 7.5 కోట్లు

వాణి కపూర్ : 1.5 -2.5కోట్లు

దిశా పటాని : 5కోట్లు

శ్రద్ద కపూర్ : 8 కోట్లు

సోనాక్షి సిన్హా : 7కోట్లు

ఐశ్వర్య రాయ్ : 6 కోట్లు

జాక్వాలిన్ ఫెర్నాండేజ్ : 4-5కోట్లు

కృతి సనాన్ : 3 కోట్లు

కాగా.. పైన చెప్పిన రెమ్యునరేషన్ ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ ప్రకారం మాత్రమే. రెమ్యునరేషన్ ఇంతే ఉండచ్చు.. ఉండకపోవచ్చు.. ఇంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఒక్క సినిమా హిట్ పడితే అది జూనియర్ అయినా సీనియర్ అయినా తలరాతలు, రెమ్యునరేషన్స్ గట్టిగా పెరిగిపోతాయన్న విషయం తెలిసిందే.

More News

ట్రైలర్ తో హైప్ ను క్రియేట్ చేస్తున్న 'ఖైదీ'

కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ బేనర్ పై లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో

చిరు కెరీర్‌లో మ‌రో రికార్డ్‌

సినిమాల్లోకి మెగాస్టార్ చిరంజీవి త‌న 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. `ఖైదీ నంబ‌ర్ 150` సినిమాతో వంద‌కోట్ల క్ల‌బ్‌లో

రైతన్నలకు వైఎస్ జగన్ సర్కార్ మరో వరం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నాలుగు నెలల వ్యవధిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక,

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో

‘తప్పకుండా.. త్వరలోనే అన్నా..’ చిరుతో వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు ఇవాళ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.