ముఖంపై ఉమ్మేసి, కొట్టించి... రివర్స్‌లో కేసు పెట్టిన టీవీ నటి?

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

హిందీ సీరియల్ 'యే రిష్తా క్యా కెహతా హై' యాక్టర్ కరణ్ మెహ్రాను మండే నైట్ ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేశాడు. అతడిపై వైఫ్, టీవీ నటి నిషా రావల్ కేసు పెట్టింది. భర్త దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం కరణ్ మెహ్రాకు బెయిల్ వచ్చింది. జైలు నుండి బయటకొచ్చిన తరువాత భార్య చేసిన ఆరోపణలను అతడు ఖండించాడు. ముఖంపై ఉమ్మేసి, రాఖీ బ్రదర్‌తో కొట్టించి, రివర్స్‌లో కేసు పెట్టిందని కరణ్ మెహ్రా వాపోయాడు.

కరణ్ మెహ్రా చెప్తున్న వివరాల ప్రకారం... అభిప్రాయ భేదాలు రావడంతో కరణ్, నిషా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇష్యూ సెటిల్ చేసుకోవడానికి చండీగఢ్ నుంచి కరణ్ ముంబయ్ వచ్చా. నిషా రాఖీ బ్రదర్ రోహిత్ ను పిలిచాడు. మండే ఫైనాన్షియల్ డిస్కషన్స్ వచ్చాయి. భరణం, ఇతర వివరాలు చర్చకు వచ్చాయి. నిషా డిమాండ్స్, రోహిత్ చెప్పే ఫిగర్ ఎక్కడ మ్యాచ్ కావడం లేదు. దాంతో టైమ్ తీసుకుని ఆలోచించుకోమని చెప్పాడు. నైట్ 10కి కరణ్ రూమ్ కి వెళ్ళిన రోహిత్, నిషా మరోసారి డిస్కషన్స్ చేశారు. కోర్టులో తేల్చుకుందామని కరణ్ చెప్పడంతో నిషా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తిడుతూ ముఖంపై ఉమ్మేసింది. అంతటితో ఆగకుండా గోడకేసి తలను బాదుకుంది. ఈలోపు బయటకు వెళ్ళొచ్చిన రోహిత్ తో తనపై దాడి చేశాడని చెప్పడంతో అతడు కరణ్ మెహ్రాను కొట్టాడు. రివర్స్‌లో కేసు పెట్టారు.

జైలు నుండి బెయిల్ మీద రిలీజైన కరణ్ మెహ్రా చెప్పిన వెర్షన్ అది. ప్లాన్ ప్రకారం ఫ్లాట్ లో కెమెరాలు ఆఫ్ చేసి కొట్టారని, రివర్స్‌లో కేసు పెట్టారని కరణ్ మెహ్రా ఆవేదన చెందాడు. గర్ల్ పవర్ ను ఇలా యూజ్ చెయ్యడం దారుణమన్నాడు. ముంబయ్ వచ్చాక కొవిడ్19 బారిన పడి కోలుకుంటున్నానని, ఎనర్జీ లెవల్స్ పడినపోయిన సమయంలో ఎటాక్ ఎలా చెయ్యగలనని ప్రశ్నించాడు. కరణ్ మెహ్రాపై కేసు నమోదు చేసుకున్న ముంబయ్ పోలీసులు, కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

More News

చిన్నారికి చిరంజీవి ఫిదా.. బర్త్ డే రోజున ఏం చేసిందంటే..

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విపత్కర సమయంలో చిరు తన సొంత ఖర్చుతో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు

మన్మథుడు 2 ఫ్లాప్ కి కారణం ఆ ఒక్క సీనే : రాహుల్ రవీంద్రన్

కింగ్ నాగార్జున వెండితెరపై చేసే రొమాన్స్ చాలా అందంగా ఉంటుంది. నాగ్ స్టైల్ కి మహిళలో అభిమానులు ఎక్కువ. అందుకే నాగార్జున టాలీవుడ్ లో మన్మథుడు అయ్యారు.

బజ్: అల్లు అర్జున్ 'పుష్ప' కోసం తరుణ్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిలిం ఇది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది.

ధనుష్ 'జగమే తందిరం' ట్రైలర్.. శంకర్ దాదా లాగా లండన్ దాదా!

తమిళ హీరో ధనుష్ విజయపరంపర కొనసాగుతోంది. అతడి సినిమాలు తమిళం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం ధనుష్ ఎంచుకుంటున్న కథలే.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా అరుణ్ మిశ్రా..!

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్