బాలీవుడ్ లో ఉల‌వ‌చారు బిర్యానీ..

  • IndiaGlitz, [Monday,April 04 2016]

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టించి..తెర‌కెక్కించిన విభిన్న క‌ధాచిత్రం ఉల‌వ‌చారు బిర్యానీ. ఈ చిత్రం తెలుగు కంటే ముందు మ‌ల‌యాళంలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ టైటిల్ తో రూపొందింది. ఆత‌ర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లో రీమేక్ చేసారు. ఈ మూడు భాష‌ల్లో ఈ చిత్రాన్నిప్ర‌కాష్ రాజ్ తెర‌కెక్కించ‌డం విశేషం.

ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయ‌నున్నారు. ఈ మూవీలో నానాప‌టేక‌ర్, శ్రియ‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఈ చిత్రాన్ని కూడా ప్ర‌కాష్ రాజ్ తెర‌కెక్కిస్తున్నారు. మే నెల‌లో షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి త‌డ్కా అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

More News

'అప్పుడలా ఇప్పుడిలా' కి విజయాన్నిఅందిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు....ప్రదీప్ కుమార్ జంపా

సూర్యతేజ,హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.

నాని 'ఎవరితడు'..?

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా తర్వాత నా చేస్తున్న సినిమా ఇది. ఇందులో నాని డబుల్ రోల్ చేస్తున్నాడు.

సర్ధార్ గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ ప్రింట్ లెంగ్త్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సాయిధరమ్ తో అనిరుధ్...

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

పూరి-ఎన్టీఆర్ మూవీ అప్ డేట్..

డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆంధ్రావాలా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.