హీరోయిన్‌పై సీరియస్ అయిన యూనిట్

  • IndiaGlitz, [Saturday,August 17 2019]

హీరోయిన్ రష్మిక మందన్నాపై కోలీవుడ్‌కి చెందిన ఓ చిత్ర యూనిట్ గుర్రుగా ఉందని టాక్. ఎందుకంటే.. రష్మిక చేసిన పనే అందుకు కారణమని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రష్మిక తమిళంలో కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. సినిమా లొకేషన్‌కి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మిక, దానిని హ్యాష్ ట్యాగ్ సుల్తాన్ అని కూడా యాడ్ చేశారు. దాంతో అభిమానులు కార్తీ తదుపరి చిత్రం టైటిల్ 'సుల్తాన్' అని ఫిక్స్ అయిపోయారు.

చిత్ర యూనిట్ ప్రకటించకుండానే రష్మిక తొందరపాటుతో సినిమా టైటిల్‌ను ఇలా ప్రకటించడంపై సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ కూడా గుర్రుగా ఉంది. రష్మిక మందన్నా తెలుగులో మహేశ్ జతగా 'సరిలేరునీకెవ్వరు' సినిమాలో నటిస్తుంది.

More News

తలపై తుపాకులు పెట్టినా జ‌న‌సేనను ఏ పార్టీతో క‌ల‌పం!

జ‌న‌సేన పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటిది కాద‌ని, పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన‌ప్పటికీ ప్రతి భార‌త పౌరుడిని సమంగా చూడాల‌న్న ల‌క్ష్యంతో,

వైసీపీ ప్రభుత్వంపై పవన్ ‘గురి’!

సెప్టెంబర్ 7వ తేదీనాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్నందున ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ది వంటి విషయాలపై

పెళ్లి చేసుకోబోతున్న కల్యాణ్ రామ్ హీరోయిన్

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన `అభిమన్యు`లో నటించిన హీరోయిన్ రమ్య. తర్వాత తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించింది.

`మహర్షి` డిలీట్ సీన్ రిలీజ్ చేసిన యూనిట్

సూపర్ స్టార్ మహేశ్ 25వ చిత్రం `మహర్షి`. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సి.అశ్వినీదత్, దిల్‌రాజు, పి.వి.పి ఈ చిత్రాన్ని నిర్మించారు.

'ఎవరు' సక్సెస్‌తో న్యూ జనరేషన్ హీరోలకు శేష్ ఓ బెస్ట్ ఎంగ్జాంపుల్‌గా నిలిచాడు - దిల్‌రాజు

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందుదిన థ్రిల్లర్ `ఎవరు`.