‘వ‌కీల్‌సాబ్‌’ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ఎంతో తెలుసా?

  • IndiaGlitz, [Wednesday,March 03 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ఈ సినిమా శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ సంస్థ‌లు చేజిక్కించుకున్నాయ‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ రెండింటికి క‌లిపి దాదాపు రు.31 కోట్లు నిర్మాత‌ల‌కు ముట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక థియేట్రిక‌ల్ హ‌క్కుల విష‌యంలో త్వ‌ర‌లోనే మ‌రింత క్లారిటీ రానుంది. ‌కీల్ సాబ్ శాటిలైట్ హ‌క్కుల‌ను ప‌దిహేను కోట్ల రూపాయ‌ల‌కు ప్ర‌ముఖ జీ స్టూడియోస్‌కు ఇచ్చార‌ట‌. అలాగే డిజిట‌ల్ హ‌క్కులు మాత్రం జీ స్టూడియోకు ఇవ్వ‌కుండా ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌కు రు.16 కోట్ల‌కు ఇచ్చిన‌ట్లు వ‌కీల్‌సాబ్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 9న సినిమాను విడుద‌ల వుతుంది.

ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజి బిజీగా ఉన్నాడు. ఒక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(వినిపిస్తోన్న టైటిల్‌) కాగా.. మ‌రో చిత్రం సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమా రీమేక్‌. ఇందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు రానా ద‌గ్గుబాటి కూడా న‌టిస్తుండ‌టం విశేషం.

More News

తాప్సీ స‌హా బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ఐటీ దాడులు

బాలీవుడ్ సెల‌బ్రిటీస్ అయిన హీరోయిన్ తాప్సీ, ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌లు అనురాగ్ క‌శ్య‌ప్‌, వికాస్ భ‌ల్‌పై ఐటీశాఖ వారు దాడులు చేశారు.

గోవా బ్యూటీ ఇలియానా కొత్త ప్రియుడు..!

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న ‘విరాట‌ప‌ర్వం’ డిజిట‌ల్ హ‌క్కులు

నక్సలైట్.. రాజకీయ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తోన్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. రానా జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోన్న

ప‌వ‌న్ 27...మ‌రో డైరెక్ట‌ర్ కూడా జాయిన‌య్యాడు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’(వినిపిస్తోన్న టైటిల్).

పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ సినిమా 'సావిత్రి w/o సత్యమూర్తి' ప్రారంభం

'కేరింత' ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.