వరుణ్ , క్రిష్ న్యూమూవీ ఫిక్స్...

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కంచె సినిమా రూపొందిన విష‌యం తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా రిలీజైన కంచె మూవీ మంచి సినిమాగానే కాకుండా క‌మ‌ర్షియ‌ల్ గా కూడా విజ‌యం సాధించ‌డం విశేషం. వ‌రుణ్ తేజ్ కంచె త‌ర్వాత లోఫ‌ర్ మూవీతో డిసెంబ‌ర్ 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే...కంచె టీమ్ వ‌రుణ్ తేజ్, క్రిష్ వీరిద్ద‌రు మ‌ళ్లీ క‌ల‌సి సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ నెలాఖ‌రున ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..కంచె సినిమాని రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంతో తెర‌కెక్కించిన క్రిష్ ఈసారి ఎలాంటి క‌థాంశంతో మూవీ అందిస్తాడో చూడాలి.

More News

పాట చిత్రీకరణలో రామ్ కొత్త చిత్రం

రామ్ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు అతని ఎనర్జీ గుర్తుకొస్తుంది.అతను సరదాగా చేసే ఎంటర్టైన్మెంట్ గుర్తుకొస్తుంది.

కమల్ కొత్త సినిమా టైటిల్ ఇదే....

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చీకటిరాజ్యం నవంబర్ 20న విడుదలై మంచి కలెక్షన్స్ సాధిస్తుంది.తయాక్షన్స థ్రిల్లర్ గా విడుదలకు సిద్ధమవుతున్న కమల్ అప్పుడే తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

ఓవర్ సీస్ ఫ్యాన్స్ కోసం మహేష్ భారీ ప్లాన్...

శ్రీమంతుడు సినిమాకి ఓవర్ సీస్ లో భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ తెలియచేసేందుకు యు.ఎస్ లో ఓ భారీ ఫంక్షన్ చేయాలనుకున్నాడు మహేష్.

తరుణ్ ని చూసి నేర్చుకోమంటున్న వర్మ..

తరుణ్ అంటే నువ్వేకావాలి తరుణ్ కాదండీ..ఉయ్యాలా జంపాల రాజ్ తరుణ్. తాజాగా రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

'రాజుగారింట్లో 7వ రోజు' పాటలు విడుదల

భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అజయ్ ప్రధానపాత్రలో భరత్,అర్జున్,వెంకటేష్,అక్షయ్,సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం 'రాజుగారింట్లో 7వ రోజు'. ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు.