'భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు' ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌

  • IndiaGlitz, [Wednesday,November 20 2019]

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం 'భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు'. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం మెగ్రాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేశారు.

సినిమా ట్రైల‌ర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. సినిమా ఇంత‌కు మించి ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు వ‌రుణ్‌తేజ్‌.

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

More News

RRR నెగిటివ్ షేడ్స్‌లో నటించేది ఈ ఇద్దరే...

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR.

RRRలో ఎన్టీఆర్‌ సరసన నటించేది ఈ బ్యూటీనే..

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR.

'త‌లైవి' లో యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్‌?

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి`. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' గా ప్రభుదేవా!

పోకిరి చిత్రాన్ని హిందీలో 'వాంటెడ్' పేరుతో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా

'జార్జ్ రెడ్డి' కథ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది - నిర్మాతలు అప్పిరెడ్డి,దామోదర్ రెడ్డి, సంజయ్ రెడ్డి

సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జిరెడ్డి’’.. విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జిరెడ్డి’’