సచిన్ 'వీడెవడు' సెప్టెంబర్ 15న విడుదల

  • IndiaGlitz, [Thursday,September 07 2017]

మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ "ఒరేయ్ పండు" "నీజతగా నేనుండాలి " "వీరప్పన్ " చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ ఇప్పుడు "వీడెవడు " చిత్రంతో సెప్టెంబర్ 15 న మన ముందుకు వస్తున్నాడు.హైదరాబాద్ ,గోవా ,పొల్లాన్డ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆధ్యంతం ఏక్షన్ థ్రిల్లర్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ అన్నారు .

"ఎస్ .ఎం .ఎస్" "భీమిలి కబడ్డీ జట్టు " వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్ర దర్శకుడు .

More News

సెప్టెంబర్ 9న చెన్నైలో 'స్పైడర్' ఆడియో సెప్టెంబర్ 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

రజనీకాంత్‌, శంకర్‌ '2.0' ఆడియో, టీజర్ రిలీజ్ వివరాలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'.

శ్రియకి రెండు అలాంటివే

బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' లో వశిష్టీదేవిగా మెప్పించింది అందాల నటి శ్రియ.

పవన్ డైరెక్టర్ కి ఛాలెంజింగ్ విషయం

పదహారేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ 'ఖుషి'లో..

'మహానుభావుడు' కి ఆ పాటే హైలెట్ అట

యువ కథానాయకుడు శర్వానంద్,యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్లో