వెంకీ రీమేక్‌...

  • IndiaGlitz, [Friday,October 06 2017]

సినిమా ఇండ‌స్ట్రీలో వేరే భాషా చిత్రాలు స‌క్సెస్ అయిన‌వీ, మంచిక‌థా చిత్రాల‌ను రీమేక్ చేస్తుంటారనే సంగ‌తి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో విడుద‌లై విజ‌యం సాధించిన హిందీ మీడియం సినిమా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి ఆలోచిస్తుంద‌ట‌.

వెంక‌టేష్ హీరోగా ఈ రీమేక్ రూపొందుతుంద‌ని, ఈ చిత్రానికి తెలుగు మీడియం అనే పేరు పెడితార‌ని అంటున్నారు. మ‌రి గురు త‌ర్వాత వెంక‌టేష్ మ‌రే చిత్రంలో క‌మిట్ కాలేదు. మ‌రి ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడంటారా..చూడాలి.

More News

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి 'కొమరం భీమ్' జాతీయ పురస్కారం

తెలంగాణ టెలివిజన్  డెవలప్మెంట్  ఫోరమ్, ఆదివాసి సాంసృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్స్టైన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ప్రతిష్టాత్మక "కొమరం భీమ్ జాతీయ  పురస్కారం" 2017 గాను కొమరం భీమ్ వర్ధంతి(అక్టోబర్ 6న) సందర్భంగా, పీపుల్ స్టార్,  సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తిని ఎంపిక చేసినట్లుగా

రాణి చిత్ర‌లేఖ‌ ర‌చించిన 'వ‌న్నెపూల విన్న‌పాలు' పుస్త‌కావిష్క‌ర‌ణ‌

'క్లాస్ మెట్స్', 'శంభో శివ శంభో', 'పరుగు', 'దమ్ము', లయన్', 'దళం' తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన రాణీ చిత్రలేఖ సుపరిచితురాలే. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై యాంకర్ గా కూడా రాణిస్తున్నారు.

అదే హీరోతో మ‌రోసారి...

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. రీసెంట్‌గా స్పైడ‌ర్ చిత్రంలో మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌నిపించింది. కార్తీ స‌ర‌స‌న ఖాకి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

'సవ్యసాచి' మ్యూజిక్ డైరెక్టర్ గా...?

అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'సవ్యసాచి'. ఈ నెల రెండో వారంలో సినిమా సెట్స్ లోకి వెళ్లనుంది.

శ్రీకాంత్ కొత్త చిత్రం వివరాలు

మైటీ స్టార్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రంతో అభయ్ కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.