రెండొ వారంలొకి అడుగుపెట్టిన 'ఇంద్రసేన'

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన తేడా తొలివారం వసూళ్లె. టాక్ తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తే.. మౌత్ టాక్ తో రొజురొజుకు పుంజుకునె ప్యామిలీ సినిమాలు లాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తున్నాయి. తాజాగా విజయ్ ఆంథోని ఇంద్రసేన సైతం ఆడియెన్స్ మౌత్ టాక్ తో మంచి వసూళ్లను అందుకుంటొంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణతో తొలివారం అనంతరం వస్తొన్న వసూళ్లు ఇంద్రసేన ను డిసెంట్ హిట్ దిశగా తీసుకు వెళుతున్నాయి.

విడుదలకు ముందె కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న విజయ్ ఆంథోని, ఇప్పుడు కంటెంట్ పరంగా తనదైన మార్క్ ను ఇంద్రసేనతో మరొసారి చాటుకున్నాడు. ఇటు తెలుగు అటు తమిళంలొ వరుస కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తూ, త్వరలొనె తనకు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బిచ్చగాడు, ఇంద్రసేన తరహాలొనె మరొక విభిన్నమైన కథాశంతో విజయ్ ఆంథోని ఆడియెన్స్ ముందుకు రాబొతున్నాడు.

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి,సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని,దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

More News

కృష్ణ‌వంశీ మ‌ల్టీస్టార‌ర్‌

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న కృష్ణ‌వంశీకి ఈ మ‌ధ్య కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ మూవీ న‌క్ష‌త్రం బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది.

2.0 నిర్మాత‌ల కేసు..

దాదాపు 450 కోట్ల బ‌డ్డెట్‌తో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

సాయిధరమ్, కరుణాకరన్ మూవీ అప్ డేట్స్

తాజాగా జవాన్చిత్రంతో పలకరించాడు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో సాయిధరమ్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటెలిజెంట్ సినిమా చేస్తున్నాడు సాయి.

నాగశౌర్య 'ఛలో' వాయిదా

నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `ఛలో`. తమిళనాడు, ఆంధ్ర బోర్డర్లో రెండు గ్రామాల మధ్య జరిగే ఓ గొడవ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

అక్కినేని వారి డబుల్ ట్రీట్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో’. నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.