ద్విభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ...

  • IndiaGlitz, [Saturday,December 23 2017]

రెండే రెండు సినిమాల‌తో ఇప్పుడు బిజీ బిజీగా మారిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలు త‌ర్వాత ప‌రుశురాం, రాహుల్ శ్రీవాత్స‌వ్‌, భ‌ర‌త్ అనే ద‌ర్శ‌కులతో విజ‌య్ దేవ‌ర ప‌నిచేస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా, విజ‌య్ ఇప్పుడు తెలుగు, త‌మిళంలో..ఓ ద్విభాషా చిత్రాన్ని చేయ‌బోతున్నాడ‌ట‌.

'ఇంకొక్క‌డు'(ఇరుమురుగ‌న్‌) సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియో గ్రీన్ జ్ఞాన‌వేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విష‌యాన్ని అధికార‌కంగా కాకుండా నిర్మాణ సంస్థ‌..ఇన్ డైరెక్ట్‌గా తెలియ‌జేసింది.

More News

నయనతార ఖాతాలో మరో హిట్

నయనతార పట్టిందల్లా బంగారమే అవుతోంది ఈ మధ్య.ముఖ్యంగా తమిళ చిత్ర సీమలో ఈమె నటించిన సినిమాలు బాగానే వర్కవుట్ అవుతున్నాయి.

రమ్యకృష్ణ కి మాత్రమే సాధ్యమైంది

నటిగా రమ్యకృష్ణ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కథానాయికగానూ,విలన్గానూ,క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ తన సత్తా చాటింది రమ్య.

'మాస్ ,కి 13 ఏళ్లు

నాగార్జున కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలలో 'మాస్' ఒకటి.

'రంగస్థలం' టీజర్ ఎప్పుడంటే..

చిట్టిబాబుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయబోతున్న చిత్రం రంగస్థలం.

ట‌చ్ చేసి చూడు.. డేట్ మారిందా?

రాజా ది గ్రేట్‌తో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చారు మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న ట‌చ్ చేసి చూడుతో బిజీగా ఉన్నారు. నూతన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ‌.. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు.