సావిత్రితో విజయ్ దేవరకొండ..

  • IndiaGlitz, [Friday,May 12 2017]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలో న‌టిస్తున్న కీర్తి సురేష్ నాగాశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌హాన‌టి' సినిమాలో న‌టించ‌నుంది. అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మ‌రో స్టార్ హీరోయిన్ స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుండి సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. చివ‌ర‌కు ఆ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి పెళ్ళిచూపులు ఫేమ్ విజ‌య్ దేవ‌ర‌కొండ జాయిన్ కానున్నాడ‌ట‌. మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ ఏ పాత్ర‌లో న‌టిస్తాడ‌నే దానిపై మాత్రం క‌చ్చిత‌మైన స‌మాచారం లేదు.

More News

నాగార్జున మల్టీస్టారర్..

కింగ్ నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2' చిత్రంతో బిజీగా ఉన్నాడు.

అలా అనుకుంటే టూ మచ్ అవుతుంది - శర్వానంద్

'రన్ రాజా రన్','మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు','ఎక్స్ ప్రెస్ రాజా','శతమానంభవతి'వంటి విజయాలను బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్

సింగర్ గా మారిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు.

పవన్ సినిమాకు మరో టైటిల్ వినపడుతుంది...

పవర్స్టార్ పవన్కళ్యాణ్, స్టార్రైటర్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

వచ్చిన వార్తలన్నీ అవాస్తవం - రానా

భళ్ళాల దేవగా మరోసారి తన అద్భుత నటనను ప్రదర్శించిన దగ్గుబాటి రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో