బాలీవుడ్ విలన్‌తో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఢీ

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న మార్కు హీరోయిజంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎలివేట్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ముంబైలో కొంత మేర చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ఆగింది. ఇప్పుడు పూరీ అండ్ టీమ్ మిగిలిన షూటింగ్‌ను హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టిని విల‌న్‌గా న‌టింప చేయ‌డానికి పూరీ అండ్ గ్యాంగ్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తుంద‌ని టాక్‌. పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి తెలుగులో ఈ సినిమాను నిర్మిస్తుంటే.. హిందీలో క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండకు కాస్త న‌త్తి కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ చిత్రానికి ఫైట‌ర్‌, లైగ‌ర్ అనే రెండు టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.

More News

షూటింగ్ అంటేనే భయపడుతున్న తెలుగు యాంకర్లు!

అంతా బాగుందనుకున్నా ప్రముఖ యాంకర్లతో బుల్లితెరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షూటింగ్ అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట.

అదే జరిగితే.. అనుష్క అభిమానులకిది షాకింగ్ న్యూసే..

పేరుకే అనుష్క అయినా అభిమానులు ఎక్కువగా ఆమె ముద్దుపేరుతోనే ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు.

సత్య దేవ్, తమన్నా జంటగా కన్నడ మూవీ లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్.

కరోనా మళ్లీ మళ్లీ సోకవచ్చు: లండన్ కింగ్స్ కాలేజ్

కరోనా మళ్లీ సోకుతుందో.. లేదో అనే సందేహాలకు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధనలు చెక్ పెట్టాయి.

ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.. ఆ స్థానంలోకి ఎవరొస్తారు?

ఏపీలో చెప్పుకోదగిన ఉద్యమాల్లో ఒకటి కాపు ఉద్యమం. తుని ఘటన రాష్ట్ర చరిత్రలోనే మరిచిపోలేనిది.