'బాహుబలి 2' గురించి విజయేంద్రప్రసాద్

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించిన చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో బాహుబ‌లి సినిమాను మిం చేలా బాహుబ‌లి 2 మూవీని ప్లాన్ చేస్తున్నారు. అయితే బాహుబ‌లి 2 మూవీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యం పై బాహుబ‌లి ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ని అడిగితే...బాహుబ‌లి కోసం మాధురి దీక్షిత్ ను సంప్ర‌దించిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని...మాధురి దీక్షిత్ ని సంప్ర‌దించ‌లేద‌ని స్ప‌ష్టం చేసారు. డిసెంబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించే బాహుబ‌లి 2 మూవీని 2016 డిసెంబ‌ర్లో కుద‌ర‌క‌పోతే...2017లో ప్ర‌ధ‌మార్ధంలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

వినాయక్ హ్యాట్రిక్ ?

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు వి.వి.వినాయక్.తీసిన సినిమాల్లో సింహభాగం బాక్సాఫీస్ హిట్లే.అలాంటి దర్శకుడు నుంచి వస్తున్న తాజా చిత్రం ''అఖిల్''.

గోపీచంద్ కి అతనొక్కడే మిగిలాడు

''లౌక్యం''తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్.ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా మారాడు.విశేషమేమిటంటే..

'అయ్యో రామ' పాటలు విడుదల

పవన్ సిద్ధు,కామ్నా సింగ్,నిషిత హీరో హీరోయిన్లుగా యానీ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ కుమార్ దర్శకత్వంలో గంటా రామక్రిష్ణా నిర్మించిన చిత్రం అయ్యో రామ.

సోనాల్ కి ఇక ఆ ఛాన్స్ లేనట్టే

అందాల ఆరబోతకు ఏ మాత్రం అభ్యంతరం చెప్పని నటీమణుల్లో సోనాల్ చౌహాన్ ఒకరు.కథ డిమాండ్ చేయకపోయినా సరే బికినీల్లో దర్శనమివ్వగలదీ సుందరి.

'లోఫర్ ' లోనూ పూరీ ఫార్ములా అదేనా?

పూరీ జగన్నాథ్ సినిమాల్లో మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది.అదే సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.