‘పుష్ప’ సినిమాలో విల‌న్స్ ఎంత మందో తెలుసా?

  • IndiaGlitz, [Friday,November 27 2020]

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాష‌ల్లో రూపొందుతోన్న‌ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌.రీసెంట్‌గానే రాజమండ్రికి సమీపంలో ఉండే మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభ‌మైంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం రావు ర‌మేశ్‌, ముకేష్ రుషి స‌హా ఈ చిత్రంలో తొమ్మిది మంది విల‌న్స్ న‌టిస్తున్నార‌ట‌. వీరికి ఓ మెయిన్ విల‌న్‌గా కూడా ఉంటాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సునీల్ కూడా ఇందులో విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. హీరో నుండి కమెడియ‌న్‌గా మారిన సునీల్ డిస్కోరాజా, క‌ల‌ర్‌ఫొటో చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. దీంతో సుకుమార్ కూడా సునీల్‌ను విల‌న్‌గా చూపించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ఓ డిఫ‌రెంట్ విల‌న్‌గా సునీల్‌ను తెర‌పై సుక్కు చూపించ‌నున్నాడ‌ట‌.

చిత్తూరు జిల్లాశేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్‌పైనే ఈసినిమా ప్ర‌ధాన కథాంశం ర‌న్ అవుతుంది. ఇందులో బ‌న్నీ పాత్ర‌ను.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే కూలీగా చేరి త‌ర్వాత లారీ డ్రైవ‌ర్‌గా మారి, త‌ర్వాత పెద్ద స్మ‌గ్ల‌ర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడ‌నేలా సుక్కు తీర్చిదిద్దార‌ట‌.

More News

28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆకస్మికంగా ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది.

అదరగొట్టేసిన అఖిల్, సొహైల్...

ఓపెనింగే.. హారిక.. అభి ఫీల్ అయిన విషయాన్ని మోనాల్‌కు చెప్పింది. గతంలో తనకు.. అభికి మధ్య జరిగిందంతా హారికకు మోనాల్ చెప్పింది.

ప‌దేళ్ల త‌ర్వాత సునీల్‌తో జోడీ క‌డుతున్న హీరోయిన్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు.

ఆ విషయం సీఎం కేసీఆరే బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

కొన్ని అరాచక శక్తులు తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై