బ‌రిలోకి దిగుతున్న విశాల్‌

  • IndiaGlitz, [Sunday,November 15 2015]

త‌మిళ క‌థానాయ‌కుడు విశాల్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డా అనువాదాల‌తో విజ‌యాల‌ను అందుకున్న విశాల్.. రానున్న సంక్రాంతికి త‌న కొత్త చిత్రంతో బ‌రిలోకి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌మిళంలో విశాల్ న‌టించిన ఆ కొత్త చిత్రమే 'క‌థ‌క‌ళి'.

కేథ‌రిన్ ట్రెసా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి 'మేము' ఫేమ్ పాండిరాజ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌.

More News

సూర్య త‌ప్పుకున్నాడా?

'మ‌నం' డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్‌తో త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. '24' పేరిట రూపొందుతున్న ఈ సినిమాలో నిత్యా మీన‌న్‌, స‌మంత హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.

సునీల్‌కిదే తొలిసారి

సునీల్ కొత్త చిత్రం 'కృష్ణాష్ణ‌మి' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్‌లో ఆడియోని.. సంక్రాంతి కానుక‌గా సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌న్న‌ది లేటెస్ట్ అప్‌డేట్‌.

'బాద్‌షా' ఫార్మెట్‌లో 'డిక్టేట‌ర్‌'?

బాల‌కృష్ణ న‌టిస్తున్న 99వ చిత్రం 'డిక్టేట‌ర్‌'. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ఆది గ‌రం లోగో లాంఛ్..

ఆది, ఆదా శ‌ర్మ జంట‌గా మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం గ‌రం. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సాయి స్ర్కీన్స్ ప‌తాకం పై పి సురేఖ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగోను, మోష‌న్ పోస్ట‌ర్ ను హైద‌రాబాద్ లో లాంఛ్ చేసారు.

ఊటీలో బ్ర‌హ్మోత్స‌వం..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మాత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించారు.