లక్కీ డైరెక్టర్ తో జత కడుతున్న విష్ణు...

  • IndiaGlitz, [Thursday,February 16 2017]

రీసెంట్‌గా విడుద‌లైన ల‌క్కున్నోడు చిత్రం ఆశించిన మేర విజ‌యం సాధించ‌క పోవ‌డంతో మంచు విష్ణు త‌న నెక్ట్స్ మూవీతో ఎలాగైనా స‌క్సెస్ కొట్టాల‌నే యోచ‌న‌లో ఉన్నాడు. అందుక‌నే త‌న‌తో దేనికైనా రెడీ, ఈడో రకం ఆడోర‌కం వంటి విజ‌యవంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డితో సినిమా చేయ‌బోతున్నాడు.

అవుటండ్ అవుట్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమాకు ఆచారి ఆమెరికా యాత్ర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నార‌ట‌. బ్ర‌హ్మానందం ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. అదుర్స్ త‌ర‌హా కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందంటున్నారు సినీ వ‌ర్గాలు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్ల‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

More News

తమిళంలో సినిమా చేస్తున్న నిహారిక..

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ముద్దపప్పు అవకాయ్ సహా పలు టీవీ షోస్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

మార్చి 3 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గుంటూరోడు

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మనోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు.

శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్ మదిలో' ఫస్ట్ లుక్ విడుదల!

'పెళ్లిచూపులు' చిత్రంతో తెలుగు చిత్రసీమలో చిన్నసైజు సంచలనం సృష్టించిన నిర్మాత రాజ్ కందుకూరి ఇప్పుడు 'మెంటల్ మదిలో' అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

స్వచ్ఛమైన ప్రేమకథగా అమరం అఖిలం ప్రేమ

వి.ఆర్ చలనచిత్రాలు పతాకంపై ఓ సరికొత్త ప్రేమకథా చిత్రం రూపొందుతుంది.వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జోనాథన్ ఎడ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

'మెట్రో' గ్రాండ్ సక్సెస్ కావాలి - 'థియేట్రికల్ ట్రైలర్' ఆవిష్కరణలో శర్వానంద్

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే','జర్నీ','పిజ్జా'వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా 'మెట్రో'.