'విశ్వదాభిరామ' ఫస్ట్ లుక్ లాంఛ్

  • IndiaGlitz, [Thursday,September 27 2018]

చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వదాభిరామ'. సురేష్ కాశి, సురేంద్ర కమల్, అశోక్‌చక్రం దర్శకత్వం వహిస్తున్నారు. భువన్‌తేజ్, అనిల్, ఆనంద్, సహస్ర, రొజారెడ్డి, మానస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం క్రౌడ్ ఫండెడ్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ,మోషన్ పొస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి లాంఛ్ చేశారు.

దర్శకులు మాట్లాడుతూ కొండవీటి కోట నేపథ్యంలో సాగే డెత్ గేమ్ థ్రిల్లర్ ఇది. ఇప్పటి వరకు కామెడీ పాత్రల్లో ఆకట్టుకున్న చిత్రం శ్రీను తొలిసారి ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది.

నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: సురేష్ కాశీ, కెమెరా: అజీమ్, తరుణ్ సోనూ.

More News

తొలి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నభా నటేష్

తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతోమంది పరభాషా నాయికలు వస్తున్నారు. అలా వచ్చినవారంతా ఏదో ఒక ముద్ర వేస్తున్నారు.

హైద‌రాబాద్ & విజ‌యవాడ‌ల్లో నోటా ప‌బ్లిక్ మీట్..

నోటా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. విడుద‌ల‌కు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

'అనగనగా ఓ ప్రేమకథ' తొలి పాట విడుదల చేసిన పూరి జగన్నాధ్

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో  టి.ప్రతాప్

పీరియాడిక్ మూవీలో అఖిల్ హీరోయిన్‌..

ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ మోహ‌న్ టైటిల్ పాత్ర‌లో ఓ భారీ పీరియాడిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

తెలుగు మార్కెట్‌ పై లుక్కేసిన‌ హిందీ స్టార్స్‌

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'. విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌కుడు.