శ్రీమంతుడు అర్ధశతదినోత్సవం ఎక్కడ...?

  • IndiaGlitz, [Sunday,September 06 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందిన శ్రీమంతుడు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఒన్ నేనొక్క‌డినే, ఆగ‌డు...చిత్రాలు నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే హిట్ కొట్టాల‌ని క‌సితో చేసిన శ్రీమంతుడు సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు మ‌హేష్. ముఖ్యంగా శ్రీమంతుడు దాదాపు 100 కోట్లు షేర్ సాధించి బాహుబ‌లి త‌ర్వాత స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డం విశేషం.

యు.ఎస్ లో మ‌హేష్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. అక్క‌డ శ్రీమంతుడు రికార్డు స్థాయిలో త్రీ మిలియ‌న్స్ వ‌సూలు చేసింది. ఇక అస‌లు విష‌యానికివ వ‌స్తే .. శ్రీమంతుడు అర్ధ‌శ‌త‌దినోత్స‌వంను యు.ఎస్ లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. పైగా శ్రీమంతుడు నిర్మాత‌లు కూడా ఎన్నారైలే. అందుచేత యు.ఎస్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా శ్రీమంతుడు 50 డేస్ ఫంక్ష‌న్ యు.ఎస్ లోనే గ్రాండ్ గా చేయ‌నున్నార‌ట‌.

More News

నాగార్జున 'నిర్మలకాన్వెంట్'

టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడంలో, కొత్త తరహా చిత్రాల్ని నిర్మించడంలో ఎప్పుడూ ముందుండే కింగ్‌ నాగార్జున ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు

మేక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతున్న సూప‌ర్ స్టార్..?

తెలుగు తెర‌పై ఎన్నో ప్ర‌యోగాలు చేసి త‌న‌కంటూ ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరో సూప‌ర్ స్టార్ క్రిష్ణ‌.

'కంచె' రికార్డ్

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె.

కన్ ఫర్మేనంటున్నారు...

పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

ఆస్ట్రియాలో 'అఖిల్'

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో