'సాహో'కి స‌ల్మాన్ అతిథి అవుతాడా?

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

'బాహుబ‌లి' త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్ 15న విడుద‌ల కాబోయే 'సాహో'తో ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాడు. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల బడ్జెట్‌తో యు.వి.క్రి యేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఓ కీల‌క పాత్ర సినిమాలో ఉంది. దాన్ని ఎవ‌రితో చేయాల‌ని నిర్మాత‌లు అనుకున్నార‌ట‌.

చివ‌ర‌కు స‌ల్మాన్‌ఖాన్ అయితే ప‌క్కాగా స‌రిపోతాడ‌ని భావించి ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రి స‌ల్మాన్ ..'సాహో'  చిత్రంలో అతిథి పాత్ర‌లో త‌ళుక్కుంటాడో చూడాలి. 

More News

మ‌హేష్ మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' మే 9న విడుద‌లై మంచి క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సినిమా మేకింగ్ విష‌యంలో మ‌హేష్ చాలా హ్యాపీగా ఉన్నాడ‌ట‌.

'సాహో' పోస్టర్‌ను హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారా!?

టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్

వరల్డ్ కప్‌లో ధోనీదే కీలక పాత్ర.. ఆయన్ను మించినోడు లేడు!

వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం సాయంత్రం మెగా టోర్నీ వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ బయల్దేరే ముందు టీమిండియా

స‌మంత 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు

శిరీష్‌కు అంత న‌మ్మ‌క‌మేంటో..?

అల్లు శిరీష్ 'గౌర‌వం' సినిమాతో హీరోగా ప‌రిచయం అయ్యాడు. 'కొత్త‌జంట‌', 'శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు', 'ఒక్క‌క్ష‌ణం' సినిమాలు కాస్త మంచి పేరునే తెచ్చిపెట్టాయి. తాజాగా విడుద‌లైన ఏబీసీడీ`పై శిరీష్