రాజమౌళి కోరిక తీరుతుందా...?

  • IndiaGlitz, [Monday,April 10 2017]

రాజ‌మౌళి ఇమేజ్‌..బాహుబ‌లికి ముందు, త‌ర్వాత అనే స్థాయికి చేరింది. బాహుబ‌లికి ముందు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఈ ద‌ర్శ‌కుడు బాహుబ‌లి త‌ర్వాత నేష‌న‌ల్ స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడు. బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. సినిమా విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా ఉంది. ప్రమోష‌న్స్‌లో భాగంగా చెన్నైలో యూనిట్ సంద‌డి చేసింది.

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బాహుబ‌లిని రెండు పార్టులుగా తీయాల‌ని ముందు నుండి అనుకున్న‌దే, ఈ సినిమాలో పాత్ర‌ల‌న్నీ ప్ర‌జ‌ల్లోకి బాగా చొచ్చుకుని వెళ్ళాయి. ప్ర‌స్తుతం నా ఆలోచ‌న‌ల‌న్నీ బాహుబ‌లిపైనే ఉన్నాయి. నాకు మ‌హాభార‌తంను సినిమా చేయాల‌ని ఉంది..దాని గురించి త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను. అలాగే రజ‌నీకాంత్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న‌తో త‌ప్ప‌కుండా ఓ సినిమా చేస్తాను అని త‌న భావాల‌ను తెలియ‌జేశాడు ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. మరి మహాభారతంను సినిమాగా చేయడం, రజనీకాంత్తో సినిమా చేయడం అనే రాజమౌళి కోరికలు ఎప్పటికి తీరుతాయో మరి...

More News

దువ్వాడ రిలీజ్ డేట్ మారనుందా..?

ఆర్య,పరుగు చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్,దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం డిజె 'దువ్వాడ జగన్నాథమ్'.

తెలుగులోకి మరాఠా హీరోయిన్....

గీతాఆర్ట్స్ 2,యువి క్రియేషన్స్,స్టూడియో గ్రీన్ సంయుక్తంగా వి4మూవీస్ బ్యానర్ఫై

'మిస్టర్'.. ప్రేక్షకులకు నచ్చే ట్రయాంగిల్ ట్రావెల్ లవ్ స్టోరీ - శ్రీనువైట్ల

వరుణ్ తేజ్ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి),ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం 'మిస్టర్'.ఏప్రిల్ 14న సినిమా విడుదలవుతుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనువైట్లతో ఇంటర్వ్యూ....

21న 'బ్లాక్ మనీ'

భాష తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు మోహన్ లాల్.వరుస గా హిట్టు మీద హిట్టు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

ఏప్రిల్ 21న 'ఇద్దరి మధ్య 18' విడుదల

ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో రాంకార్తీక్,భానుత్రిపాత్రి జంటగా