తండ్రీ కొడుకులిద్దరితోనూ..

  • IndiaGlitz, [Tuesday,August 22 2017]

లెజెండ్‌తో కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీ‌కారం చుట్టిన ఫ్యామిలీ చిత్రాల క‌థానాయ‌కుడు జ‌గ‌ప‌తిబాబు.. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారాడు. లెజెండ్ త‌రువాత శ్రీ‌మంతుడు, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాలు జ‌గ‌ప‌తి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచాయి. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతున్న రంగ‌స్థ‌లం లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు జ‌గ‌ప‌తిబాబు.

క‌ట్ చేస్తే.. చిరంజీవి 151వ చిత్రం సై..రా న‌ర‌సింహా రెడ్డి చిత్రంలోనూ జ‌గ‌ప‌తిబాబుకి ఓ ముఖ్య పాత్ర ద‌క్కింది. అంటే ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకుంటున్న తండ్రీకొడుకులిద్ద‌రి సినిమాల్లోనూ కీల‌క పాత్రలు చేసే అరుదైన‌ అవ‌కాశం జ‌గ‌ప‌తిబాబుకి ద‌క్కింద‌న్న‌మాట‌. మ‌రి ఈ రెండు సినిమాలు జ‌గ‌ప‌తి కెరీర్‌కి ఏ మాత్రం ప్ల‌స్ అవుతాయో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

హలో తో హ్యాట్రిక్ దక్కేనా..?

ఎ.ఆర్.రెహమాన్ వంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేసినా..

'స్పైడర్ ' చిత్రంలో మహేష్ ను తప్ప మరే హీరోను ఊహించుకోలేను - ఎ.ఆర్.మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ ఎల్ పి,రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

అఖిల్ అక్కినేని, విక్రమ్ కె.కుమార్, అక్కినేని నాగార్జునల చిత్రం పేరు 'హలో'

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్,మనం ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో

బోయపాటి విలన్స్ ఒకే సినిమాలో..

హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయడంలో ఎంత సక్సెస్ అవుతాడో..

శ్రియకే చెల్లింది

పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది అందాల నటి శ్రియా శరన్.