హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో రజనీ 2.0

  • IndiaGlitz, [Saturday,April 23 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధానతారాగణంగా శంకర్ రూపొందిస్తోన్న చిత్రం 2.0'. రోబో సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని డిల్లీలో చిత్రీకరిస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో జరుగుతున్న యాక్షన్ పార్ట్ ను హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్ని బ్యాట్స్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారట. డైహార్డ్, పెరల్ హార్బర్, ట్రాన్స్ ఫార్మర్ చిత్రాలకు యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన కెన్ని బ్యాట్స్ ఇప్పుడు 2.0 సెట్ లో జాయినయ్యాడు. ఈ విషయాన్ని శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు.

More News

చిరు మూవీ లేటెస్ట్ అప్ డేట్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన క‌త్తి సినిమాని చిరు 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు.

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్...

బన్ని,బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సరైనోడు.

నాగ్ మూవీలో వరుణ్ తేజ్ హీరోయిన్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున తదుపరి చిత్రంలో వరుణ్ తేజ్ హీరోయిన్ నటిస్తుందట.

నేడే సోగ్గాడు శ‌తదినోత్స‌వం..

కింగ్ నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగార్జున‌ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లుగా న‌టించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా చెయ్యి వేస్తే'

తన నటన,డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వరకు డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో,ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యివేస్తే'.